IND VS SA India Won T20 : జొహానెస్‌బర్గ్‌ లో టీం ఇండియా బ్యాటర్ల విధ్వంసం | Oneindia Telugu

3,326 просмотров 16.11.2024 00:02:13

Описание

జొహానెస్‌బర్గ్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల తేడాతో నెగ్గి నాలుగు టీ20ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. #SAvIND #TeamIndia #icct20 #bcci #sanjusamson #tilakvarma #T20Iseries #Abhisheksharma #VarunChakaravarthy ~ED.232~PR.358~

Комментарии

Теги:
India, జొహానెస్‌బర్గ్‌, ఇండియా, బ్యాటర్ల, విధ్వంసం, Oneindia, Telugu